TS Police Constable Telugu Model Paper 2

Show Para  Hide Para 
A, B, C, D మరియు E వ్యక్తులను ఒక వేదిక పైకి పిలిచి వారిని, ఒక వరుసలో అమర్చిన ఎర్రని, నీలం, ఆకుపచ్చ, పసుపుపచ్చ మరియు తెల్లని రంగు గల 5 కుర్చీలలో కూర్చోనవలసినదిగా అభ్యర్థించారు. నీలం రంగు కుర్చీపై D కూర్చొనరాదు. ముఖ్య అతిథి A, తెల్లని కుర్చీపైన మాత్రమే కూర్చొవలెను. E అనే వ్యక్తి ఎప్పుడు A కి ప్రక్కన కూర్చొనవలెను. B అనే వ్యక్తి మధ్యలో కూర్చొనవలెను. ఈ పై సమాచారం ఆధారంగా, 73 మరియు 74 ప్రశ్నలకు జవాబును ఇవ్వండి.
© examsnet.com
Question : 73
Total: 200
Go to Question: